లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
విజయనగరం జిల్లా,డెంకాడ మండలం,డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.బొడ్డవలస పంచాయితీ వీఆర్ఓ శ్రీనివాస రా వు లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.వివరాలు...బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఎసీబీ అధి కారులను ఆశ్రయించారు.రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో వీఆర్ఓ నగదు తీసుకుంటుంగా అధికారులు పట్టు కున్నారు.

Comments
Post a Comment