పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...
పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీ ఉప ముఖ్యమంత్రి,జనసేనాని పవన్ క ళ్యాణ్ తన ఇష్టదైవమైన కొండగట్టు అంజన్న పట్ల తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నా రు.జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభి వృద్ధి కోసం తిరుమల,తిరుపతి దేవస్థానం ద్వారా సుమారు 35.19కోట్ల రూపాయలు భా రీ నిధులను మంజూరు చేయించారు.గతంలో ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఒక వి ద్యుత్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకు న్నారు పవన్ కళ్యాణ్.ఆరోజు స్వామివారే తనను కాపాడారని,కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించాడని బలంగా నమ్ము తారు.అందుకే తన ప్రతి రాజకీయ అడుగును ఇక్కడి నుంచే ప్రారంభిస్తుంటారు.ఈ క్రమం లోనే తనకు ఇష్టమైన క్షేత్రాన్ని అభివృద్ధి చే యాలన్న సంకల్పంతో టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు.టీటీడీ మంజూరు చేసిన ఈ నిధుల తో కొండగట్టు క్షేత్రంలో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తు ల కోసం 96 నుండి 100 గదులతో కూడిన భారీ సత్రాన్ని నిర్మించనున్నారు.అలాగే,ఏటా హనుమ...

Comments
Post a Comment