స్వఛ్చ ఆంధ్ర - స్వఛ్చ దీవస్ లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే

VS9TV న్యూస్,కల్లూరు :

కల్లూరు అర్బన్,20వ వార్డ్ నంద్యాల చెక్ పోస్ట్ నందు స్వఛ్చ ఆంధ్ర - స్వఛ్చ దీవస్ కార్యక్ర మానికి పాణ్యం శాసనసభ్యురాలు  గౌరు చరిత రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురు షోత్తం రెడ్డి,తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి,మున్సిపల్ అధికారులు,వార్డ్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...